🔴Ahmedabad Plane Crash Live Updates: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం: లైవ్ అప్డేట్స్
ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్లో కూలిపోయింది.