CM Revanth Reddy : రైతుల అకౌంట్లోకి డబ్బులు.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్!
మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రూ.9 వేల కోట్లు రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడలో పర్యటించారు.
మున్సిపల్ ఎన్నికలు అవ్వగానే రూ.9 వేల కోట్లు రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మిర్యాలగూడలో పర్యటించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పేరుతో డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్దారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.