Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ముందుకు బండి సంజయ్
తెలంగాణ లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనలు సృష్టిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) విచారిస్తోంది. తాజాగా విచారణకు కేంద్రమంత్రి బండి సంజయ్ ను పిలిచినట్లు తెలిసింది.