IPL 2025: ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన మ్యాచ్..చాకచక్యంగా వ్యవహరించిన బీసీసీఐ
నిన్న రాత్రి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ ఆగిపోయింది. దీని తరువాత స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఖాళీ చేయించడంలో బీసీసీఐ చాకచక్యంగా వ్యవహరించింది. లైట్స్ ఆపేసి టెక్నికల్ ప్రాబ్లెమ్ అని చెప్పి..అందరినీ బయటకు పంపించేశారు.