AP Budget 2025- 26: ఏపీలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు!
ఏపీ బడ్జెట్ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీలో కొత్త పథకం అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం ఈ ఏడాదే అమలు చేయనున్నట్లు ప్రకటించారు.