Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ పై చర్చకు కేంద్రం సిద్ధం
పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టడానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. అయితే ఇప్పుడు దానిపై పార్లమెంట్ లో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. దీంతో ఈ నెల 28న లోక్ సభలో మరుసటి రోజున రాజ్యసభలో చర్చించడానికి కేంద్రం ఒప్పుకుంది.