ఆయుధాలతో శ్రీనగర్లోకి భారీగా విదేశీయులు.. ఎవిడెన్స్ ఉన్నాయంటున్న పాక్
శ్రీనగర్లోకి కొందరు విదేశీయులు ఆయుధాలతో ప్రవేశించారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని డిప్యూటీ ప్రధాని దార్ తెలిపారు. భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆ వ్యక్తులను శ్రీనగర్లో దాచినట్లు పాక్ డిప్యూటీ పీఎం ఆరోపించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Indian-Border-jpg.webp)
/rtv/media/media_files/2025/04/24/u5eGqm6ZqTyrPsAf5YZ2.jpg)
/rtv/media/media_files/2025/04/24/wfRYaSM822frIy5wR6m0.jpg)
/rtv/media/media_files/2025/04/24/yl7wrjzCfyRUmwfufYoS.jpg)