BIG BREAKING : భారత్, పాక్ యుద్ధం డేట్ ఫిక్స్.. సంచలన ట్వీట్!
పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ఓ ట్విట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. 2025 మే 10 లేదా 11వ తేదీన పాక్పై భారత్ దాడి చేసే అవకాశం ఉందంటూ ఆయన తన ట్వీట్ లో తెలిపారు. రష్యా విక్టరీ డే తర్వాత ఇండియా పాక్పై దాడి చేసే ఛాన్స్ ఉందన్నారు.