central government : పార్లమెంట్ నుంచి పహల్గామ్ వరకు.. ఉగ్రదాడుల వీడియోలను రిలీజ్ చేసిన కేంద్రం!
పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాటుగా పార్లమెంట్ పై దాడి, ముంబైలోదాడి, 2019లో ఇండియన్ ఆర్మీపై చేసిన ఉగ్రవాద దాడులను హైలైట్ చేస్తూ భారత ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది.
BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ.. పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.
BIG BREAKING: 'తెలంగాణలో పాకిస్తానీలు'
తెలంగాణలో అక్రమంగా నివాసం ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి వెనక్కు పంపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు. గవర్నర్ ను కలిసిన వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, విజయ రామారావు తదితరులు ఉన్నారు.
Pakistan Attack On Hyderabad | పాక్ మొదటి టార్గెట్ హైదరాబాదే | India VS Pakistan WAR | RTV
BIG BREAKING : భారత్, పాక్ యుద్ధం డేట్ ఫిక్స్.. సంచలన ట్వీట్!
పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన ఓ ట్విట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. 2025 మే 10 లేదా 11వ తేదీన పాక్పై భారత్ దాడి చేసే అవకాశం ఉందంటూ ఆయన తన ట్వీట్ లో తెలిపారు. రష్యా విక్టరీ డే తర్వాత ఇండియా పాక్పై దాడి చేసే ఛాన్స్ ఉందన్నారు.
Pakistan : పరువు పోయిందిగా.. పాకిస్తాన్కు అవమానం.. వెళ్లి మరి తన్నించుకున్నారు!
భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ UNSCని పాక్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో UNSC పాక్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. పహాల్గాం ఉగ్రదాడిలో ప్రత్యేకంగా ఓ మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఐరాస అగ్రహం వ్యక్తం చేసింది.
J&K's Budgam: ఉగ్రవాదులకు సహాయం.. జమ్మూకశ్మీర్లో ఇద్దరు అరెస్టు!
జమ్మూకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లుగా గుర్తించిన భద్రతా బలగాలు ఇద్దరిని చెక్పోస్టు వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గ్రనేడ్, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.