BJP : ఎన్నికల హామీ వివరాలను చూసి భాజపా పై ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు!
ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురితమైన ఎన్నికల హామీ వివరాలను చూసిన ప్రతిపక్షాలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి.
ఎన్నికల సంఘం వెబ్సైట్లో ప్రచురితమైన ఎన్నికల హామీ వివరాలను చూసిన ప్రతిపక్షాలు భాజపాపై విరుచుకుపడుతున్నాయి.
ప్రతిపక్షనాయకులు, పార్టీలపై ప్రధాని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను నమ్మించేందుకు తప్పుడు హామీలు ఇచ్చి తర్వాత పత్తాలేకుండా పోతారన్నారు. తానుమాత్రం అందరిలాంటి నాయకుడిని కాదని, మోడీ ఎప్పుడూ భిన్నమైన వ్యక్తిగానే ఉంటాడని చెప్పారు.
TSPSC వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో విద్యార్థి యువజన వర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల, నిరుద్యోగుల అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ,ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి అక్టోబర్ 14 న రాష్ట్రంలో నాలుగు రహదారులపై రాస్తారోకో నిర్వహించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు , ప్రజా సంఘాల ఉమ్మడి వేదికలు పిలుపు ఇచ్చాయి.
ప్రధాని నరేంద్రమోదీ విపక్షలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీబహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సనాతన సంస్థను ఎవరూ నాశనం చేయలేకపోయారని, ఎవరూ చేయలేరని ఈ దురహంకార కూటమి తెలుసుకోవాలని మోదీ అన్నారు.