విపక్ష ‘ఇండియా’కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. అగస్టు 31, సెప్టెంబర్ 1 రోజుల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి. మోడీ ఇంటి పేరుపై పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించిన సమయంలో ఈ సమావేశం జరుగనుండం గొప్ప ప్రాధాన్యత సంతరించుకుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
పూర్తిగా చదవండి..విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు….!
Translate this News: