చివరి దశకు చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్..మరికాసేపట్లో బయటకు కార్మికులు!
ఉత్తర కాశీలో టన్నెల్ లో పది రోజుల క్రితం చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. మరి కాసేపట్లలో వారు క్షేమంగా బయటకు రానున్నట్లు రెస్క్యూ ఆపరేషన్ అధికారి చెప్పారు.