Puri Jagannath Temple : తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. 1978లో చివరిసారిగా భాండాగారాన్ని తెరిచారు. మళ్లీ 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరుచుకుంది. రత్న భాండాగారంలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. దీనికోసం చెక్కపెట్టేలు కూడా సిద్ధం చేశారు.