గుంజీలు తీసిన హెడ్ మాస్టర్.. మెచ్చుకున్న మంత్రి లోకేష్
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలంలో ఉన్న ఓ స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలను దండిచలేదు. వాళ్లకి అర్థమయ్యేలా గుంజీలు తీసి సారీ చెప్పారు దీనికి సంబంధించన వీడియో వైరల్ కావడంతో నారా లోకేష్ ఈ ట్వీట్ను పోస్ట్ చేశారు.