చంద్రబాబు పేరుతో లెటర్..లోకేష్ సంచలన వ్యాఖ్యలు.!
చంద్రబాబు పేరుతో ఓ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై లోకేష్ సీరియస్ గా స్పందించారు. విభేదాలు రెచ్చగొడుతూ జగన్ మనుషులు ఇలా ఫేక్ లెటర్ వదిలారని మండిపడ్డారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.