20 రూపాయల పెట్రోల్ కోసం గొడవ.. యువకులకు పోలీస్ స్టేషన్లో శిరోముండనం
20 రూపాయల పెట్రోల్ కోసం బంక్ నిర్వాహకులతో గొడవపెట్టుకున్న ముగ్గురు యువకులకు పోలీసులు శిరోముండనం చేయించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో జరిగింది. దీంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.