జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నలుగురు దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్కుమార్కు జీవిత ఖైదు విధించింది. ఐదో ముద్దాయి అజయ్శెట్టికి 3ఏళ్ల జైలుశిక్ష, రూ.7.25 లక్షల జరిమానా విధించింది.