Police : ఈ జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు.. 1666 మంది ట్రబుల్ మాంగర్స్.. 150 కేసులు: SP
పల్నాడు జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామన్నారు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. మాచర్ల, నరసరావుపేటలో ఎక్కువ అరెస్టులు చేశామన్నారు. కౌంటింగ్ సెంటర్లో మాత్రమే కాకుండా సమస్యాత్మక గ్రామాలలో కూడా భారీ బందోబస్తు ఉంటుందని వెల్లడించారు.