Palnadu : పల్నాడు జిల్లా హై సెన్సిటివ్ అన్నారు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ (Mallika Garg). జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు గుర్తించినట్లు తెలిపారు. 1666 మంది ట్రబుల్ మాంగర్స్ (Trouble Mongers) గుర్తించామని..150 కేసులు నమోదు చేశామని తెలిపారు. మాచర్ల, నరసరావుపేటలో ఎక్కువ అరెస్టులు చేశామన్నారు. బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Police : ఈ జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు.. 1666 మంది ట్రబుల్ మాంగర్స్.. 150 కేసులు: SP
పల్నాడు జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామన్నారు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్. మాచర్ల, నరసరావుపేటలో ఎక్కువ అరెస్టులు చేశామన్నారు. కౌంటింగ్ సెంటర్లో మాత్రమే కాకుండా సమస్యాత్మక గ్రామాలలో కూడా భారీ బందోబస్తు ఉంటుందని వెల్లడించారు.
Translate this News: