Rinku-Priya Engagement: రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఎంగేజ్ మెంట్..అఖిలేష్ యాదవ్ సహా 300మంది అతిథులు
క్రికెటర్ రింకు సింగ్ , ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు లక్నోలోని సెంట్రమ్ లో జరగనుంది. దీనికి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో సహా 300 మంది అతిథులు హాజరు కానున్నారు.