Khammam: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..తల్లి, కొడుకు ప్రాణాలు తీసిన కారు
ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం బుడదంపాడు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు సైడున తాటి ముంజెలు కొంటున్న తల్లి, కొడుకుపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.