Nimisha Priya: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి మోదీ సర్కార్
యెమెన్లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిమిష ప్రియకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఉరిశిక్ష రద్దు కోసం మోదీ సర్కారు రంగంలోకి దిగింది. నిమిషకు భారత్ తరపున అన్నివిధాల సాయం అందిస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది.
INS Nistar : చైనా పాక్ కు బిగ్ షాక్.. INS నిస్తార్ వచ్చేస్తుంది.. | Indian Navy | India Vs Pak | RTV
BRICS : కొత్త సభ్యుడిగా ఇండోనేషియా.. మోదీ ప్రసంగం ఇదే
బ్రెజిల్లోని రియో డి జనీరో నగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పాక్ ఉగ్రదాడిని ఖండించారు. ఈ సమావేషంలో బ్రిక్స్ దేశాల నాయకులు ఇండోనేషియాను గ్రూప్లో సభ్యుడిగా స్వాగతించారు.
భారత్ కు నౌకాదళ అధికారి పాక్ కు గూఢచారి | Pakistan Spy In Indian Navy | Delhi | RTV
Central Cabinet : కేంద్ర క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై, ఇంధన ధరలు, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల గురించి చర్చించనున్నట్లు సమాచారం.
దమ్ముంటే రా.. | Bilawal Bhutto Challenges PM Modi | India Pakistan War Updates | Shehbaz | RTV
మళ్ళీ మొదలైన ఇండియా పాక్ యుద్ధం.. | India Pak PM War Updates | Pahalgam Attack |Modi | Shehbaz | RTV
జూన్ 20న ఏపీలో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే!
ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.