Video: వందేమాతరం పాట పాడిన మిజోరం చిన్నారి.. అమిత్ షా స్పెషల్ గిఫ్ట్
మిజోరాం రాజధాని ఐజ్వాల్లో జరిగిన ఓ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. అక్కడ ఎస్తేర్ లాల్దుహోమి హ్నమ్తే అనే ఏడేళ్ల చిన్నారి వందేమాతరం గేయాన్ని పాడింది. అనంతరం ఆ చిన్నారిని అభినందిస్తూ అమిత్ షా ఓ గిటార్ను గిఫ్డ్గా కూడా ఇచ్చారు.