Warangal : వరంగల్ - ఎంజీఎం ఆసుపత్రిలో కరెంట్ కట్.. అవస్థలు పడ్డ రోగుల ..!
వరంగల్ - ఎంజీఎం ఆసుపత్రిలో మంగళవారం సుమారు అయిదు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో రోగులు, వైద్యులు అవస్థలు పడ్డారు. సెలైన్ బాటిల్ పట్టుకుని రోగులు బైటికొచ్చిన పరిస్థితి కనిపించింది.