ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మెట్రో వ్యవస్థ వచ్చే రెండేళ్లలో భారత్కు రానుంది - కేంద్ర మంత్రి హర్దీప్ పూరి
వచ్చే రెండున్నరేళ్లలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పట్టణ మెట్రో వ్యవస్థగా భారత్ అవతరించనుందని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. మాజీ న్యాయమూర్తులు, సైనిక సిబ్బందితో మాట్లాడిన కేంద్రమంత్రి.. గత పదేళ్లలో పట్టణ మెట్రో రవాణా పురోగతిని సాధించిందన్నారు.