Asia Cup 2023: ఇండియా-పాక్ మ్యాచ్పై ఉత్కంఠ
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్ డే రోజు సైతం కొలంబోలో వర్షం పడుతుండటంతో ఆట కొనసాగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు.
ఆసియా కప్లో భాగంగా రేపు జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు రిజర్వ్ డేను ప్రకటించడంపై ఇతర క్రికెట్ బోర్డులు స్పందించాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రశ్నించింది.
క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 10న జరగాల్సిన మ్యాచ్కు రిజర్వ్ డేను ప్రకటిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది.
భారత్-పాకిస్థాన్ టీమ్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్ కావాలని బ్యాటర్ మొహానికి విసరం, బ్యాటర్ కావాలనే బౌలర్ తలపై బాల్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్కు వానగండం ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు.