క్రికెట్ బంతి తగిలి 11 ఏళ్ల బాలుడి మృతి..
క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడికి ప్రైవేట్ భాగంలో బంతి తగలటంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే..
క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడికి ప్రైవేట్ భాగంలో బంతి తగలటంతో అక్కడికక్కడే కుప్పకూలిన ఘటన మహరాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. వివారాల్లోకి వెళ్తే..
ముంబై-ఆగ్రా హైవేపై రాష్ట్ర రవాణా బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 5 మంది మరణించారు. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు వృద్దులు, 14 ఏళ్ల బాలుడు, ఇద్దరు పురుషులు, బస్సు కండక్టర్ ఉన్నారు.
మహరాష్ట్ర లోని అమరావతి లోక్ సభ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నవనీత్ కౌర్ పై అంతా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించారు.
ఓ మినీ బస్సు మీద దారి దోపిడీ దొంగలు అటాక్ చేశారు కాల్పులు జరిపారు. అయినా డ్రైవర్ అప్రమత్తత వల్ల బస్సులోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. చేతికి బుల్లెట్ గాయమైనా ౩౦కి.మీ బస్సు నడిపి శభాష్ అనిపించుకున్నారు మహారాష్ట్రలోని డ్రైవర్.
కేసీఆర్కు షాక్ ఇచ్చారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి పలువురిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు కేసీఆర్. ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తారో లేదో చెప్పాలని.. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని కేసీఆర్కు లేఖ రాశారు.
లోకసభ ఎన్నికల నగరా మోగడానికి ముందే ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధమైంది. 10రోజుల్లో 12 రాష్ట్రాలను చుట్టేయనున్నారు మోదీ. వచ్చే 10రోజుల్లో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీపై బాంబుదాడి జరిగే అవకాశం ఉందని మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్ అయ్యారు. అటు హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 24 అక్బర్ రోడ్లోని ఆయన నివాసానికి భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది.
రాహుల్ గాంధీపై మహారాష్ట్ర నాయకుడు జీషాన్ సిద్ధిఖీ తీవ్ర విమర్శలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ నాందేడ్ వచ్చినప్పుడు తనకు కలిసే అవకాశం ఇవ్వలేదన్నారు. 10 కిలోల బరువు తగ్గితేనే రాహుల్ కలవమన్నారని ఆయన సన్నిహితులు చెప్పడం ఆశ్చర్యమేసిందన్నారు.