Latest News In TeluguRaksha Bandhan 2024: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క! రాఖీ పౌర్ణమి వేళ మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులతో పురుగుల మందు తాగిన ఓ అక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తమ్ముడికి రాఖీ కట్టింది. అనంతరం గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా అందరికీ కన్నీరు పెట్టిస్తోంది. By Archana 19 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTS: పాపం.. విద్యార్థి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘోర అవమానం..! మహబూబాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థికి అవమానం జరిగింది. జమాండ్లపల్లి ఎస్టీ గురుకులంలో ఉపాధ్యాయుల ఆదేశంతో ఓ విద్యార్థి బట్టలు విప్పి కేవలం డ్రాయర్ పై నిల్చొని గోడకు సున్నం వేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 15 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMahabubabad: విషాదంగా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ.. కాపురం విడగొట్టారని! మహబూబాబాద్ లో ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ విషాదాంతమైంది. ఇన్ స్టాగ్రామ్ పరిచయం ప్రేమ, పెళ్లి, కాపురం వరకూ వెళ్లగా వారిని పేరెంట్స్ బలవంతంగా విడదీశారు. దీంతో ఎలుకల మందు తాగి ఒకరు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. వారు లెస్బీయన్స్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. By srinivas 08 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Game Changer : మహబూబాబాద్లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే! ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 01 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana : భర్తకు గుడి కట్టించిన భార్య.. ఎక్కడంటే మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారులోని సోమ్లా తండాలో బానోతు హరిబాబు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన భార్య.. తన భర్త రూపం ఎప్పటికీ కనిపించాలని విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టించింది. By B Aravind 25 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMahabubabad: మహబూబాబాద్లో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత్య ఇద్దరు పిల్లలను చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గార్ల మండలం అంకన్నగూడెంలో తల్లిదండ్రులు దేవి, అనిల్ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. By Vijaya Nimma 12 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana : పాలలో విషం కలిపి పసిగుడ్డులను చంపిన పేరెంట్స్!? పసిగుడ్డులకు పాలలో విషం కలిపి చంపి దంపతులు పారిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అనిల్, దేవిలు తమ పిల్లలైన లోహిత (3), జశ్విత (1)ను దారుణంగా హతమార్చి ఇళ్లు వదిలిపారిపోయారు. తాత వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 10 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTelangana Elections 2023:ఫ్యూచర్లో బీఆర్ఎస్ను మ్యూజియంలో చూస్తారు-ప్రియాంక గాంధీ By Manogna alamuru 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలుTS Elections: మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు.. ఎన్నికల ప్రచారంలో మంత్రి ఏం చేశారంటే? తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ నిన్న కొంగరగిద్ద గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే.. ఆ సమయంలో తనకు హారతితో స్వాగతం పలికిన మహిళలకు మంత్రి రూ.4 వేలు కానుకగా అందించారు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదుతో గూడూరు పీఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. By Nikhil 17 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn