Lagacharla: మహబూబాబాద్లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి!
మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపడుతోంది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిల్లు విసిరారు.