ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | RTV
ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | A School Boy in Mahboob Nagar District collapses suddenly while playing few out door games | RTV
ఆటలాడుతూ.. విద్యార్థి మృ*తి | Sai Puneeth Incident | A School Boy in Mahboob Nagar District collapses suddenly while playing few out door games | RTV
కేటీఆర్ టూర్ లో హై టెన్షన్ | KTR Tour | Mahabubabad | BRS calls for a Public meeting Called " Girijana Raithu Maha Dharna " and Court clarifies on its attendees | RTV
మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపడుతోంది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిల్లు విసిరారు.
రాఖీ పౌర్ణమి వేళ మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులతో పురుగుల మందు తాగిన ఓ అక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తమ్ముడికి రాఖీ కట్టింది. అనంతరం గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా అందరికీ కన్నీరు పెట్టిస్తోంది.
మహబూబాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థికి అవమానం జరిగింది. జమాండ్లపల్లి ఎస్టీ గురుకులంలో ఉపాధ్యాయుల ఆదేశంతో ఓ విద్యార్థి బట్టలు విప్పి కేవలం డ్రాయర్ పై నిల్చొని గోడకు సున్నం వేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహబూబాబాద్ లో ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ విషాదాంతమైంది. ఇన్ స్టాగ్రామ్ పరిచయం ప్రేమ, పెళ్లి, కాపురం వరకూ వెళ్లగా వారిని పేరెంట్స్ బలవంతంగా విడదీశారు. దీంతో ఎలుకల మందు తాగి ఒకరు చనిపోగా మరొకరు చికిత్స పొందుతున్నారు. వారు లెస్బీయన్స్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబాబాద్లో కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారులోని సోమ్లా తండాలో బానోతు హరిబాబు అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన భార్య.. తన భర్త రూపం ఎప్పటికీ కనిపించాలని విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టించింది.
ఇద్దరు పిల్లలను చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గార్ల మండలం అంకన్నగూడెంలో తల్లిదండ్రులు దేవి, అనిల్ ఇద్దరు పిల్లలకు విషమిచ్చి అడవిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.