తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు..అసలు ఏం జరిగిందంటే..?
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంధ్య అనే గర్భిని బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. అయితే, కేవలం డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే సంధ్య మృతి చెందిదంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళణ చేస్తున్నారు.