Andhra Pradesh: వారికి వెంటనే జీతాలు చెల్లించాలి.. లోకేష్ కీలక ఆదేశాలు
వచ్చే విద్యాసంవత్సరం మొదలయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.