Central Government Scheme: మోదీ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.50 వేలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలు లోన్ అందించనుంది. అయితే ఈ స్కీమ్ గడువు గతేడాది డిసెంబర్ 31తో ముగిసింది. ఈ క్రమంలోనే గడువు తేదీని 2030 మార్చి 31 వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.