భారీ వర్షం.. కళ్లముందే ఇద్దరు మృతి
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం, వెంకటాపూర్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో కుకట్ల రాజుయాదవ్ (25), దౌతుబాజి శ్రావణి(17) ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం, వెంకటాపూర్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో కుకట్ల రాజుయాదవ్ (25), దౌతుబాజి శ్రావణి(17) ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోన్న విషయం తెలిసింది. భారీ వర్షాల కారణంగా ఏపీ- తెలంగాణలో పలుచోట్ల పిడుగుపాటుకు గురయ్యారు. ఎనిమిది మంది కూలీలు పనుల్లో నిమగ్నమైన ఉండగా పిడుగు పండింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.