AP: వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. 11 మంది అరెస్ట్..!
నంద్యాల జిల్లా సీతారామపురం వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 11 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, సెల్ ఫోన్స్, ఫార్చునర్ కారును స్వాదీనం చేసుకున్నారు.