Kurnool Road Accident: APలో ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తుండగా బస్సు బోల్తా: 45 మంది ప్రయాణికులు!
ఏపీలోని కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటికి 45 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.