Kurnool Bus Accident: అయ్యా.. నా ఒక్కగానొక్క కొడుకు ఇక లేడు.. రమేష్ తండ్రి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!
అయ్యా.. నా ఒక్కగానొక్క కొడుకు ఇక లేడయ్యా.. మేం ఎవరికోసం బతకాలయ్యా.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈ తండ్రి ఆవేదన గుండెల్ని పిండేస్తోంది.
అయ్యా.. నా ఒక్కగానొక్క కొడుకు ఇక లేడయ్యా.. మేం ఎవరికోసం బతకాలయ్యా.. అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఈ తండ్రి ఆవేదన గుండెల్ని పిండేస్తోంది.
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదుకూరు వెళ్తుండగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో వారి స్కార్పియో వాహనం ట్రాక్టర్ ని ఢీకొట్టింది.
ఏపీలోని కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటికి 45 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల రెండు బస్సు ప్రమాదాలు తప్పాయి. ఆలూరులో బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో బస్సును డివైడర్ కు ఢీకొట్టాడు. మరోవైపు ఆళ్లగడ్డ లో ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి బస్సు చెట్టును ఢీట్టింది.
ఏపీలోని కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని బైపాస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న తండ్రి, కుమారుడు మృతి చెందారు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మృతులది ఎమ్మిగనూరు మండలం కొట్టేకల్ గ్రామంగా గుర్తించారు.