Kurnool Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. డివైడర్ ను ఎక్కిన బస్సు!

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు చోట్ల రెండు బస్సు ప్రమాదాలు తప్పాయి. ఆలూరులో బస్సు డ్రైవర్ గుండెపోటు రావడంతో బస్సును డివైడర్ కు ఢీకొట్టాడు. మరోవైపు ఆళ్లగడ్డ లో ఎదురుగా వచ్చే లారీని తప్పించబోయి బస్సు చెట్టును ఢీట్టింది.

New Update
BUS ACCIDENT

BUS ACCIDENT

Kurnool Accident:  ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఒకేరోజు రెండు వేర్వేరు చోట్ల ఘోర బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆలూరు జిల్లాలో బస్సు డ్రైవర్ కి గుండెపోటు రావడంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు లో నుంచి ప్రయాణికులను బయటకు పంపారు. 

Also Read: POOJA HEGDE: సహనం కోల్పోయిన పూజా హెగ్డే.. ఇంటర్వ్యూయర్‌ అడిగిన ప్రశ్నకు ఏం చేసిందంటే?

ఆళ్లగడ్డలో మరో ప్రమాదం.. 

మరోవైపు అదే కర్నూల్ జిల్లాలోని ఆళ్లగడ్డలో మరో బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపు తప్పిన చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: Mahakumbh 2025: ప్రతి అఖాడాకు ప్రత్యేక చట్టాలు.. సాధువులు తప్పు చేస్తే శిక్షలు ఎలా ఉంటాయి?
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు