రేవంత్ రెడ్డి ని దుమ్ము దులిపిన KCR & KTR |Father and son comments on Revanth reddy | KCR | KTR |RTV
తెలంగాణ ప్రజల రూ. 300 కోట్ల సొమ్ముతో రేవంత్ రెడ్డి చేసిన అబద్దపు ప్రచారాలను మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదన్నారు కేటీఆర్. ఇక్కడ కోటి 60 లక్షల మంది ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వకుండా...మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామన్న కాంగ్రెస్ నయవంచన హామీని తిరస్కరించారని అన్నారు.
TG: సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలను ఇక్కట్లు పడుతున్నారని ఫైర్ అయ్యారు. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆరే కావాలనుకుంటున్నారని అన్నారు.
TG: సీఎం రేవంత్ ఇలాకాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.