Telangana Bandh: తెలంగాణ బంద్ సక్సెస్-PHOTOS
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కొండా సురేఖ తదితరులు బంద్ లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులు ఎక్కడా రోడ్డు ఎక్కలేదు.