పాక్ ఆర్మీపై సొంత దేశ ప్రజల తిరుగుబాటు.. వాళ్ల టార్గెట్ ఇదే!
ఖైబర్ పఖ్తుంక్వాలోని ఓ గ్రామంపై పాకిస్తాన్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. పాకిస్తాన్ ఆర్మీ బాంబు దాడుల్లో 30 మందికిపైగా పౌరుల మృతి చెందారు. ఈ ఘటనతో ఖైబర్ ఫఖ్తుంక్వాలో ప్రజలు అట్టుడికిపోతున్నారు. పాక్ ఆర్మీపై స్థానికులు తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు.
/rtv/media/media_files/2024/12/21/Sv4ONzuQwTVoVDUGezc4.jpg)
/rtv/media/media_files/2025/09/22/images-13-2025-09-22-20-49-58.jpg)
/rtv/media/media_files/2025/08/16/pakistan-due-to-heavy-rains-2025-08-16-14-44-18.jpg)