BIG BREAKING: మహారాష్ట్ర, ఝార్ఖండ్ కౌంటింగ్ ప్రారంభం.. ట్రెండ్స్ ఇవే!
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ.