AP Elections 2024: మండలి వర్సెస్ జనసేన.. అవనిగడ్డలో రాజుకున్న నిప్పు!
మండలి బుద్ధ ప్రసాద్ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. సొంత గ్రామంలో జనసైనికులపై బుద్ధప్రసాద్ తమ్ముడు కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుద్ధ ప్రసాద్కు జనసేన పార్టీ టికెట్ ఇస్తే 100 కుటుంబాలు పవన్ పార్టీ నుంచి బయటికి వస్తాయని జనసైనికులు హెచ్చరించారు.