Israel-Hamas war:ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు.
గాజాలో ప్రస్తుతం వాతావరణం ప్రశాంతంగా ఉంది. నాలుగు రోజులుగా యుద్ధం లేదు. పగా ఇరువైపులా బందీలు విడుదలతో సంతోషాలు ఉఫ్పొంగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బావుండును అని కోరుకుంటున్నాయి. ప్రపంచ దేశాలు, ఇంకా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా.
ఎట్టకేలకు గాజాలో కాల్పుల విరమణ జరిగింది. దీనితో పాటు, హమాస్ 25 మంది బందీలను విడుదల చేసింది. వారిలో 13 మంది ఇజ్రాయెల్లు ఉన్నారు. హమాస్లో ఇప్పటికీ 200 మందికి పైగా బందీలుగా ఉన్నారు.
మొత్తానికి సంధి కుదిరింది...గాజా మీద ఆరు వారాలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగివచ్చింది. నాలుగురోజుల పాటూ కాల్పులను విరమించేందుకు అంగీకరించింది. దీనికి బదులుగా తమ చెరలో ఉన్న 50 బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుంది.
గాజాలో అల్ షిఫా ఆసుపత్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు మరో ఆసుపత్రి మీద దాడికి రెడీ అయింది. ఉత్తర గాజాలోని ఇండోనేషియన్ హాస్పటల్ ను లక్ష్యంగా చేసుకుంది.
గాజాలో ఇళ్ళు, ఆస్పత్రుల కింద హమాస్ స్థావరాలున్నాయని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెబుతోంది. దానికి నిదర్శనంగా ఈరోజు ఓ వీడియోను పోస్ట్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ టన్నెల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.
హమాస్-ఇజ్రాయెలకు మధ్య జరుగుతున్న వార్ లో లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ మీద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో 7గురు సైనికులతో పాటూ 10 మంది ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి.
హమాస్తో యుద్ధం కారణంగా భవన కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇజ్రాయెల్ ఇండియాను హెల్ప్ అడిగినట్లుగా సమాచారం. లక్షమంది భవన కార్మికులను ఇజ్రాయెల్ పంపాల్సిందిగా బెంజమిన్ సర్కార్ భారత్ను కోరినట్లు తెలుస్తోంది.