Maha kumbh melaకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పెషల్ ప్యాకేజీని అందిస్తున్న ఐఆర్సీటీసీ
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందించనుంది. తక్కువ బడ్జెట్తో ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్య కూడా చూడవచ్చు. పూర్తి వివరాలు కోసం ఆర్టికల్పై ఓ లుక్కేయండి.