27 కోట్లు బొక్క| Rishabh Pant |Delhi Capitals vs Lucknow Super Giants Latest Update |IPL 2025 | RTV
ఐపీఎల్ భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి విగ్నేష్ పుతుర్ చెన్నై జట్టును వణికించాడు. కేరళకు చెందిన పుతుర్ తండ్రి ఒక ఆటో డ్రైవర్. తల్లి గృహిణి.
SRH ఫ్యాన్స్ ఈ ఐపీఎల్ సీజన్ టీం ఎంట్రీ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఆరంభంలోనే అదిరిపోయే రికార్డ్తో ఆరెంజ్ ఆర్మీ సీజన్లో అరంగేట్రం చేసింది. ఆరు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. దీంతో SRH ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తగ్గేదే లేదు అంటున్నారు.
హైదరాదాల్లోని ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోది. బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
ఐపీఎల్ సీజన్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ, ట్రావెలింగ్, హోటళ్లు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైన ఆటగాళ్ల మ్యాచ్ వీక్షించడానికి వెళ్తుంటారు. దీంతో అక్కడ ఫుడ్, ట్రావెలింగ్కి లాభాలు వస్తాయని అంటున్నారు.
మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విరాట్ కోహ్లీతో అండర్ 19లో తన్మయ్ రాణించాడు. ఇండియా ఫైనల్ మ్యాచ్లో కీలకపాత్ర పోషించాడు.
ఏప్రిల్ 6న కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరగనుంది. అయితే ఆ రోజు శ్రీరామ నవమి కావడంతో మ్యాచ్ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా శ్రీరామ నవమి రోజున మ్యాచ్ను రీషెడ్యూల్ చేశారు.