SRH vs MI : బోణీ కొట్టిన హైదరాబాద్..ముంబయి పై 31 పరుగులతో గెలుపు..!
ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్..అభిమానులకు పసందైన ఆటను అందించింది. ఐపీఎల్ చరిత్రలోనే 277 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ముంబై తామూ తక్కువ కాదంటూ విరుచుకుపడింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 246 పరుగులు చేసింది.