Jammu and Kashmir: భారీగా ఆయుధాలు.. పేలుడు పదార్థాలు
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో ఇండియన్ ఆర్మీ జమ్మూ కశ్మీర్లో జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. కుప్వారా జిల్లాలో టెర్రరిస్ట్ స్థావరాలు గుర్తించారు. అక్కడ భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 5 AK47, 8 మేగజైన్లు, పిస్తోల్, 660 రౌండ్ల బుల్లెట్లు దొరికాయి.
మమ్మల్ని వదిలేయండి.. | Pakistan PM Shehbaz Sharif Requests PM Modi | India Pak War | Pahalgam | RTV
Jammu High Alert : జమ్మూకాశ్మీర్ లో హైఅలర్ట్.. దేనికైనా సిద్ధం
భారత్లో ఉగ్రదాడులకు ఉసిగొల్పి 28 మంది మరణానికి కారణమైన పాకిస్తాన్ సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడింది. భారత్ ఏ క్షణమైన తమపై దాడులు చేస్తుందన్న భయంతో ఎల్ఓసీ వెంబడి నిరంతరం కాల్పులు కొనసాగిస్తుంది.
India Pakistan War Updates | రంగంలోకి INS విక్రాంత్ | INS Vikrant Entry In Arabian Sea | RTV
ALH Dhruv choppers : ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం అలర్ట్ అయింది. అత్యంత శక్తివంతమైన ధ్రువ్ హెలికాప్టర్లలో ఒకదాన్ని శ్రీనగర్ పరిసర ప్రాంతాలలో ఎగరడానికి అనుమతించింది.
IIT Guwahati: గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !
అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నిఘా కోసం అస్సాంలోని గువాహటి ఐఐటీ పరిశోధకులు అధునాతన రోబోలు అభివృద్ధి చేశారు. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ కూడా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అమ్మాయి వలపు వలలో పడి.. పాకిస్థాన్కు మిలటరీ సీక్రేట్స్ లీక్
ఓ అమ్మాయి వలపు వలలో పడి భారత్కు చెందిన ఓ వ్యక్తి మన మిలిటరీ రహస్య సమాచారాన్ని పాకిస్థాన్కు అందిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
India- Pakistan: భారత్, పాక్ల మధ్య కీలక సమావేశం.. ఎందుకంటే ?
ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు మధ్య శుక్రవారం కీలక సమావేశం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.