BCCI: పాకిస్తాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ
ఆసియా కప్ టోర్నీలో ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ క్రికెటర్లు భారతీయులను రెచ్చగొట్టే చర్యలు చేశారు. దీనిపై బీసీసీఐ మండిపడుతోంది. దాంతో పాటూ పాక్ ఆటగాళ్ళు రవూఫ్, ఫర్హాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది.