Tech Mahindra : టెక్ మహీంద్రా లాభాల్లో 40 శాతం క్షీణత..అయినా 6వేల ఉద్యోగాల రిక్రూట్మెంట్
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిసక్తే నికర లాభం క్షీణించిందని తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 41 శాతం తగ్గి రూ.661 కోట్లుగా నమోదైంది.