IT Company Tech Mahindra : ఐటీ కంపెనీ(IT Company) టెక్ మహీంద్రా(Tech Mahindra) కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.661 కోట్ల నికర లాభం వచ్చింది. ఐతే గతేడాదితో పోలిస్తే ఇది తక్కువే అని చెబుతున్నారు టెక్ మహీంద్రా సీఈవోలు మోహిత్ జోషి(Mohit Joshi), రోహిత్ ఆనంద్(Rohit Anand) లు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఏడాది లాబాల్లో 41 శాతం క్షీణించిందని తెలిపారు. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.1,117.7 కోట్లుగా ఉండగా.. ఈ ఇయర్ కంపెనీ ఆదాయం 6.2 శాతం కుంగి రూ.12,871 కోట్లకు పరిమితమైందని చెప్పారు.
పూర్తిగా చదవండి..Tech Mahindra : టెక్ మహీంద్రా లాభాల్లో 40 శాతం క్షీణత..అయినా 6వేల ఉద్యోగాల రిక్రూట్మెంట్
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిసక్తే నికర లాభం క్షీణించిందని తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 41 శాతం తగ్గి రూ.661 కోట్లుగా నమోదైంది.
Translate this News: