Jammu-kashmir: వేడెక్కుతున్న లడాఖ్-వేగంగా కరుగుతున్న గ్లేసియర్స్
లడాఖ్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి.ఈ గ్లేసియర్స్ వేగంగా కరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు.
లడాఖ్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో మంచుపర్వతాలు కరిగిపోతున్నాయి.ఈ గ్లేసియర్స్ వేగంగా కరగడం ఆందోళన కలిగిస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ సోనమ్ లోటస్ తెలిపారు.
అమర్నాథ్ యాత్రకు 15 రోజుల్లో 3 లక్షలకు పైగా భక్తులు పోటెత్తారు. గత నెల జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర నిన్నటికీ 3 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు తెలుస్తోంది. దక్షిణ కాశ్మీర్లో కొలువైన ఈ మంచు శివ లింగాన్ని దర్శించుకోవటానికి ఏటా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
AP: ఎన్నికల్లో ఓటమి తరువాత హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు జగన్ నేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ 40 శాతం ఓట్లు చూసి ఆగిపోయానని.. ఓటమి నుంచి కోలుకోడానికి తనకు 2,3 రోజులు పట్టిందని అన్నారని చర్చ సాగుతోంది.