Shiv Sena Leader : ఆటో డ్రైవర్ తో గొడవ.. గుండె ఆగి చనిపోయిన శివసేన నేత కుమారుడు!
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోరే (45) ఆదివారం ఓ రిసార్ట్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కారుకు ఆటో అడ్డుగా రావడంతో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో మిలింద్ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.