Maharashtra : మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
గుండెపోటుతో మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నూమూశారు. రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్తో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఈరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు.
గుండెపోటుతో మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నూమూశారు. రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్తో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఈరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు.
60 ఏళ్లకు వచ్చే గుండెజబ్బులు..20 ఏళ్లు నిండకముందే వస్తున్నాయి. పెద్దలనే కాదు చిన్నపిల్లలను కూడా బలితీసుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోతుగల్ గ్రామానికి చెందిన చందు (19) గుండెపోటుతో మరణించాడు. తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లి గుండెపోటుతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.
గుండెపోటుకు ముందు శరీరం సంకేతాలు ఇస్తుంది. గుండెపోటుకు ఎంతకాలం ముందు శరీరంలో లక్షణాలు కనిపిస్తాయనేది ఒక్కో వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంటే ఊపిరి ఆడకపోవడం కూడా గుండెపోటుకు లక్షణం కావచ్చు.
ఉప్పు, చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అత్యంత హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహానికి ప్రధాన కారణం చక్కెర. రోజుకు 95 గ్రాముల చక్కెరను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వస్తే. భయాందోళన చెందడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, అన్ని ఛాతీ నొప్పులు గుండెపోటు కాదు, కానీ ఛాతీ నొప్పిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే, డాక్టర్ సలహా లేకుండా గుండె సంబంధిత మందులు తీసుకోకపోవడం చాలా ముఖ్యం.
చలికాలంలో గుండెపోటు, పక్షవాతం ఎక్కువగా రావడానికి అవకాశాలున్నాయి. శీతాకాలంలో తక్కువ శారీరక శ్రమ, ఆయిల్ ఫుడ్ కారణంగా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది.
రాత్రి నిద్రపోతున్నప్పుడు లేదా ఉదయం మేల్కొన్న తర్వాత అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే, వెంటనే అప్రమత్తంగా ఉండండి. ఇక తెల్లవారు జామున గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుందో తెలుసుకోవాలనుంటే ఆర్టికల్ మొత్తం చదవండి.
దేశవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చలికాలంలో ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆహారం తిన్న వెంటనే శారీరక శ్రమ చేయడం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలోని కొన్ని మార్పులు పొరపాటున కూడా తక్కువ అంచనా వేయవచ్చు. శ్వాసలో మార్పు, ఎడమ వైపు బలహీనపడటం, పెరిగిన చెమట, జీర్ణక్రియ మందగించడం, సులభంగా అలసిపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తే గుండెపోటు లాంటి ప్రాణాంతక పరిస్థితులకు ముందస్తు సంకేతం కావచ్చు.