డయాబెటిస్ ఉన్నవారు వీటిని తిన్నారో.. అంతే సంగతులు
మధుమేహం ఉన్నవారు జామ, యాపిల్, అత్తి పండ్లు, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
మధుమేహం ఉన్నవారు జామ, యాపిల్, అత్తి పండ్లు, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెబ్ స్టోరీస్
ఇరిటేటెడ్ బవెల్ సిండ్రోమ్, మలబద్ధకం, డయాబెటిస్, కడుపు నొప్పి, వికారం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు జామకాయలను అసలు తినకూడదు. వెబ్ స్టోరీస్
ప్రొటీన్ రిచ్ ఫ్రూట్స్ దానిమ్మ, జామ, బ్లాక్ బెర్రీస్, కివీస్, అరటి పండ్లు, బొప్పాయి, నారింజ, యాపిల్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. వెబ్ స్టోరీస్
జామపండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జామపండు తింటే బరువు తగ్గుతారు. ఇది కడుపు మంట, దీర్ఘకాలిక మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. జామపండు తినడానికి సరైన సమయం అల్పాహారం తర్వాత, భోజనానికి ముందు. ఉదయం పూట పండ్లు తింటే అందులో జామను చేర్చుకోవచ్చు.
ఇటివలీ కాలంలో చాలా మంది పురుషులకు అంగ స్తంభన సమస్య వేధిస్తుంది. దీనికి చాలా మంది వయాగ్రా వాడుతుంటారు. అయితే, జామ పండు నేచురల్ వయాగ్రాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
ఎసిడిటీ , గ్యాస్ రోగులు జామపండును క్రమం తప్పకుండా తీసుకోవాలి. జామ అసిడిటీని దూరం చేసే ఆమ్ల స్వభావం కలిగిన పండు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది.
జామకాయ తింటే ఆరోగ్యానికి చాలా మేలు. అలాగే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీటిలోని హై డైటరీ ఫైబర్, ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియ, కిడ్నీ సమస్యలు ఉన్నవారి పై ప్రభావం చూపుతాయి. కొంత మందిలో ఇది అలెర్జిక్ రియాక్షన్స్ కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.